Chief Minister KCR undergo diagnostic tests at Yashoda hospital in Secunderabad after he complained of burning sensation in the lungs.
#KCRHelathUpdate
#CMKCRUndergoDiagnosticTests
#Yashodahospital
#CMKCRYashodahospital
#Telangana
#KCRlungsProblem
#KCRmedicalreports
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. స్వల్ప అనారోగ్యం వల్లే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వెంటనే డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఐదు రోజులకు మెడిసిన్ ఇచ్చాము. బ్లడ్ రిపోర్ట్స్, 2డీ ఈకో రిపోర్టులు రావాలి అని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.